విజయవాడ
టీడీపీ నేత బుద్దా వెంకన్న
M C P (మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్
ఎపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతుంది
2019లో జగన్ ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారు.
ఇలాంటోడినా గెలిపించింది అని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారు
ఈ ఎన్నికలలో జగన్ ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలి వచ్చారు
జగన్ పాలన తో విసిగిపోయిన ప్రజలు సాగనంపేలా కూటమికి ఓట్లు వేశారు
జగన్ కు ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు
2019 లో 79శాతం పోలైతే నేడు 81 శాతం పోలింగ్ జరిగింది
జగన్ పై వ్యతిరేక ఓటు వేసేందుకు తెల్లవారు జాము నుంచే ఓటర్లు బారులు తీరారు
ఐదారు గంటలు ఆలస్యం అయినా.. ఓపికగా వేచి ఉండి జగన్ ను సాగనంపాలనే లక్ష్యంతో ఓట్లు వేశారు
చంద్రబాబు నాలుగుసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం
అమరావతి వేదిక ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తధ్యం
అమరావతి ని అభివృద్ది చేస్తామన్న జగన్ రాజధాని లేకుండా సర్వనాశనం చేశారు
ఇప్పుడు అదే అమరావతి లో నాలుగోసారి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఒక రికార్డు
వైసీపీ గెలుస్తుంది, జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స, సజ్జల ప్రకటించారు
కేవలం అధికారులను భయపట్టేందుకు ఈ ప్రచారం చేస్తున్నారు
ఐదేళ్లల్లో అవకతకవకలకు పాల్పడిన వారు ఫైళ్లు కూడా మాయం చేసేలా కుట్రలు చేస్తున్నారు
చంద్రబాబు, పవన్ , మోడీ సారధ్యంలో ఎపీ అభివృద్ది అవుతుందని ప్రజలు ఓట్లు వేశారు
చంద్రబాబు వంటి నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారని కక్షతో ప్రజలు జగన్ కు ఓడించాలని ఓట్లు వేశారు
సైకిల్ పై పడిన ప్రతి ఓటు చంద్రబాబును చూసి ప్రజలు వేశారు
అభ్యర్దులను చూసి కాదు... చంద్రబాబు మళ్లీ రావాలని ఓట్లు వేశారు
రాక్షస పాలన అంతం చేసేందుకు భువనేశ్వరి, బ్రాహ్మణిగారు కూడా ప్రజల్లోకి వచ్చారు
జగన్ కు 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ పని అయిపోందన్నారు
కానీ చంద్రబాబు పట్టుదలతో రాష్ట్రం, ప్రజల కోసం నిలబడ్డారు
నేడు మళ్లీ ప్రజలు ఆశీర్వాదంతో అధికారంల అందుకుంటున్నారు
నారా కుటుంబంలో ఉన్న నలుగురు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి నాలుగు దిక్కులుగా మారి ప్రచారం చేశారు.
చంద్రబాబు ను జైలుకు పంపిన ఘటనతో రాష్ట్ర ప్రజలు మొత్తం బాధ పడ్డారు
పవన్ కళ్యాణ్ కూడా అక్రమ అరెస్టుపై స్పందించి చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు
ఒక దొంగను తరిమి కొట్టేందుకు నిజాయతీ పరులు అందరూ ఒకటయ్యారు
భేషరతుగా మద్దతు పలికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు
ఓటమి విషయం తెలిసి కూడా బొత్స సత్యనారాయణ మేకబోతు గాంభీర్యం పోతున్నారు
బొత్స సతీమణి ఝాన్సీ కూడా అక్కడ ఓడిపోతున్నారనేది వాస్తవం
కేవలం కొన్ని ఫైళ్లు పనులు చేసుకునేందుకు బొత్స ఇలా మాట్లాడుతున్నారు
ఝాన్సీ గెలుస్తారని చెప్పి సవాల్ చేసే ధైర్యం బొత్సకు ఉందా
జగన్ అరాచక పాలనతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు తారు మారు అయ్యాయి
యేడాదికి జగన్ ఇచ్చి 15 లేదా 20 వేలతో కుటుంబాలు గడిచిపోతాయా
పేదలు సంపాదించుకోకండా.. తాను ఇచ్చే తాయిలాలు కోసం ఎదురుచూడాలని జగన్ భావించాడు
సమాజంలో ఇంకా మానవత్వం ఉందంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులే కారణం
మహా కూటమి 130కి పైగా సీట్లు వస్తాయి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారు
కోటికొక్కడు అనే పదానికి అక్షర సత్యం నారా చంద్రబాబునాయుడు
అటువంటి వ్యక్తి పాలనలో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది
ప్రజలతో పాటు, ఉద్యోగస్తులు కూడా మహా కూటమికే ఓట్లు వేశారు
జగన్ ఎవరినీ వదలకుండా ఇబ్బందులు పెట్టారు. అందుకే సమయం చూశారు.. సాగనంపుతున్నారు
జగన్ ఓడించడానికే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన తెలుగు వారంతా తరలి వచ్చారు
మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ది చెందాలనే ఆరాటంతో వారంతా ఎపీకి తరలి వచ్చారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి 40వేల ఓట్లతో గెలుస్తున్నారు
జూన్ 4న వెలువడే ఫలితాలు చూశాక మరింత ఆశ్చర్యపోతారు